. . . ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
బతుకమ్మ, బోదన్
నిజామాబాద్ నుంచి బాసర వెళ్ళే దారిలో కారు డివైడర్ కు డికోట్టింది. ఈ ప్రమాదం లో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని అంబులేన్స్ లో జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ కు చెందిన మనీలా, పెంచలమ్మ ,చైతన్య అనే ముగ్గురు కారులో బాసరకు వెలుతున్నారు. అదివారం ఉదయం వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్ప అబ్బాపూర్ వద్ద డివైడర్ ను డికోట్టింది. కారు డివైడర్నీ ఢీకొట్టడంతో కారులో ఉన్న మనీలా, పెంచలమ్మ ,చైతన్య అనే ముగ్గురికి వ్యక్తులకి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. నవిపేట్ పొలిస్ లు కేసు నమోదుచేశారు.