బతుకమ్మ, నవిపేట్
నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామం లోని వ్యవసాయ క్షేత్రలలోని ట్రాన్స్ పార్మర్ కాయిల్స్ చోరికి గురయ్యాయి. ఈ సంఘటను గురువారం ఉదయం రైతులు పోలాల్లోకి వేళ్లడంతో వెలుగు చూసింది. రైతుల పోలాల నుండి 16 కేవి, 25 కేవిల సంబంధించిన నాలుగు ట్రాన్స్పార్మర్ ను ద్వంసం చేసి ఆందులోని రాగీ తీగలను దుండగులు దోంగలించారు. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఎత్తుకు వేల్లినట్లు అక్కడ అనవాళ్లు లభించాయి. ఈ పని హైటేక్ దోంగల లేక అంతర్ జిల్లాల దోంగల ముఠా పని ఐ ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుండగులను పట్టుకోని శిక్షించాలని నాళేశ్వర్ రైతులు నవిపేట్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.
