మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

382
  • ఏఎస్ఐ ప్రభాకర్

బతుకమ్మ, జుక్కల్ :  జుక్కల్ త్రివేణి సంగమం కావడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి రాకపోకలు చేస్తూ ఉంటారు.  ఎక్కువగా గుట్కా కర్ణాటక, మహారాష్ట్ర సరఫరా అవుతుంది. ‌ మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ త్రివేణి సంగమం కావడంతో రాకపోకలు ఎక్కువగా ఉంటాయని ఏఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మద్యం సేవించి వాహనాలు మిషన్ ద్వారా ఏమవుతాదు మద్యం సేవించాడు అని తెలుసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.