బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 78 వ స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో తెలంగాణ జాగృతి నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ్ ,
అవంతి కుమార్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ వేడుకలలో తెలంగాణ జాగృతి నాయకులు కుల్దీప్ సాయికృష్ణ, సందీప్, రాజేష్, దామోదర్ ,రంజిత్ , మహిళా నాయకులు శోభ , రేఖ, సరిత,వైశాలి, సుజాత తదితర నాయకులు పాల్గొన్నారు.
Next Post