బదిలీ పై వెళుతున్న ఏఈఓ కు సన్మానం

1,022

బతుకమ్మ, భీంగల్ : భీంగల్ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ ఆఫీసర్ గా పని చేసి ఇటీవలే మోర్తాడ్ కు బదిలీ పై వెళుతున్న అధికారి లక్పతికి ఆదివారం సన్మానం చేశారు. స్థానిక వ్యవసాయ శాఖ లో పని చేసిన లక్పతి ఈ ప్రాంతంలోని వ్యవసాయదారులకు విశేష సేవలందించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా మోర్తాడ్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు మున్సిపల్ 6 వ వార్డ్ కౌన్సిలర్ సీహెచ్ గంగాధర్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ బొదిరే నర్సయ్య, సురేష్, నరేష్, విజయ్, సుమన్, మూడేడ్ల అశోక్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.