బాల్కొండ క్యాంప్ ఆఫీస్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పతాకావిష్కరణ

1,280

బతుకమ్మ, భీంగల్ : 78 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జాతీయ పతకావిష్కరణ చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో కానిస్టెన్సీ సీనియర్ నాయకులు, తాజా మాజీ ప్రతినిధులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Former minister and MLA flag-off at Balkonda camp office

Leave A Reply

Your email address will not be published.