బతుకమ్మ, మోర్తాడ్: బంగ్లాదేశ్ లోని హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులకు మద్దతుగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం మోర్తాడ్ మండలంలో బంద్ కు పిలుపు ఇవ్వడంతో బంద్ ప్రశాంతంగా జరిగింది. మండల కేంద్రంలోని ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వ్యాపార షాపులు, విద్యాసంస్థలు, హోటల్స్ శాంతియుతంగా బంద్ పాటించి మద్దతు తెలిపారు.