బతుకమ్మ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 2024 విద్యా సంవత్సరానికి గాను 28 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజు తెలిపారు. 1 గెజిటేడ్ హెడ్మాస్టర్,21 మంది స్కూల్ అసిస్టెంట్ ( క్యాడర్ ), 6 ఎస్ జీటిలను ఎంపిక చేసినట్లు తెలిపారు. చిన్నమల్లారెడ్డి జడ్పిహెచ్ ఎస్ గేజిటేడ్ హెడ్మాస్టర్ కే సాయిరెడ్డి, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ లో గిద్ధ జడ్పీహెచ్ఎస్ నుంచి పి కైలాస్, చద్మల్ తాండా శివ శంకర్, గర్గుల్ కు చెందిన శ్యాం కుమార్, భూంపల్లికి చెందిన సిహెచ్ లింగం, కామారెడ్డి హెచ్ యంఆర్ జడ్పీ హెచ్ ఎస్ టి వేంకట కన్నన్, లింగంపేట్ కే గంగాధర్, గండి మాసానీ పేట్ కు చెందిన వేంకట రమణ, రెడ్డి పేట్ తాండా కు చెందిన అనిల్ కుమార్,దేవుని పల్లికి టి భవాని, దేమి కలాన్ కు చెందిన పిఆర్ కే మూర్తి, అచ్చం పేట్ కు చెందిన సంతోష్ కుమార్, బిక్కనూర్ కు చెందిన సరీత, తలమడ్ల కే. వనీత, చుక్కాపూర్ పి లక్ష్మి, దర్మారావు పేట్ జడ్పీహెచ్ఎస్ క్రిష్ణకర్ రావు, ఎల్లారెడ్డి జడ్పీహెచ్ ఎస్ ( బాయ్స్ ) రమేష్ కుమార్, సుల్తాన్ పేట్ లక్ష్మి నారాయణ, పోతంగల్ కలాన్ జడ్పీహెచ్ఎస్ పిడి కే నాగరాజు, ఎంపిపిఎస్ పోలిస్ లైన్ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం శ్రీనివాస్ రావు, ఎంపిపిఎస్ రాజారాం దుబ్బ లచ్చి రాం, ఇసాయ్ పేట్ ఎల్ఎప్ఎల్ హెచ్ యం భాగ్య లక్ష్మి, గాందారి ఎంపిపిఎస్ ఎస్ జిటి భవానీ, సర్వాపూర్ ఎంపిపిఎస్ ఎస్ జిటి రజనీ, మద్ధికుంట జడ్పిహెచ్ఎస్ సి హెచ్ ప్రకాష్, ఎంపిపిఎస్ నేహ్రు నగర్ బి నర్సింలు, ఐలాపూర్ ఎంపిపిఎస్ ఎస్ జిటి దామోదర్ రావు బోజ్జపల్లి ఎస్ జిటి బాస్కర్ లను ఎంపిక చేశారు.