నిజామాబాద్ బస్టాండ్ లో స్పెషల్ రాఖీ కౌంటర్

976

బతుకమ్మ, నిజామాబాద్ : రాఖీ పండగ సందర్భంగా ఆర్టీసీ కార్గో ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్ స్టాండ్ లో స్పెషల్ రాఖీ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్పెషల్ కౌంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో శ్రీ పాల్, నిజామాబాద్ ఆర్ ఏం ఈ, నిజామాబాద్ డీ ఏం ఈ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.