ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా ప్రో డా. కే. శివ ప్రసాద్

1,265

బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా ప్రో. డా కే. శివ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆప్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆప్ తెలంగాణ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ వైధ్య కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేసిన అడిషన్ డిఎంఇ. ప్రో. డా. ఇందిరా గాంధి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా బదిలీ చేశారు. ఆమే స్థానంలో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేస్తున్న ప్రో. నాగ మోహన్ ఇంచార్జీగా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రభుత్వ వైధ్య కళాశాల నిజామాబాద్ లో సైకియాట్రి ప్రోఫేసర్ గా పని చేస్తున్న డాక్టర్ కే శివ ప్రసాద్ ను నియమించారు. నూతన ప్రిన్సిపాల్ శివ ప్రసాద్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.