లొంగన్ గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో శ్రీనివాస్

1,141

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామాన్ని బుధవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ సందర్శించారు. గ్రామంలో గ్రామ పంచాయతీ రికార్డులను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ప్రైమెరీ ఈ స్కూల్ పరిశీలించారు. మధ్యాహ్న భోజనం సమయపాలన పాటించి మధ్యాహ్న భోజనం పెడుతున్నారా లేరని అడిగి తెలుసుకున్నారు. టీచర్లు సమయపాలన పాటించి హాజరుకావాలని ఆయన ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాము, ఈజీఎస్ ఏపీవో తులసి రామ్ గ్రామ మాజీ సర్పంచ్ సదు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.