ఇందూరులో డైమండ్ గణేశుడు

2,183

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలో డైమండ్ గణేశుడు కొలువుదీరాడు.  గాజులపేట్ లో

శివ శంకర్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో డైమండ్ గణేశుడిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. డైమండ్ గణేశుడి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.