బతుకమ్మ, జుక్కల్ : గతంలో ఉన్న ప్రత్యేక అధికారి బదిలీపై వెళ్లడంతో నూతనంగా వచ్చిన బి. భాస్కరన్ జుక్కల్ మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. నూతనంగా వచ్చిన మండల ప్రతి ప్రత్యేక అధికారి బి, భాస్కర్ ఎంపీడీవో శ్రీనివాస్ శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఎంపీ ఓ రాము, జుక్కల్ గ్రామపంచాయతీ కార్యదర్శి బలరాం. ఎంపీడీవో సిబ్బంది. ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.