ఫారెస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం – పచ్చదనం

274
  • అంబేద్కర్ చౌరస్తా నుండి హైస్కూల్ వరకు ర్యాలీ

బతుకమ్మ , జుక్కల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంగా ఏర్పాటుచేసిన స్వచ్ఛ- పచ్చదనం  పచ్చదనం జుక్కల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారి సునీత తెలిపారు. అంబేద్కర్ చౌరస్తా నుండి హైస్కూల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ర్యాలీలు ఎమ్మార్వో హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్, సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ఐస్క్రీం విద్యార్థులు, యువకులు యూత్ సభ్యులు ఎక్కువ సంఖ్యలో  ఫారెస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే పచ్చని చెట్టు-ప్రగతికి మెట్టు అవుతుందని ఆమె అన్నారు. ముఖ్యఅతిథిగా చుక్కల్ ఎమ్మార్వో హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.