ఉపాధ్యాయులను సన్మానించిన పిఆర్టియు

1,265

బతుకమ్మ, నందిపేట్ – నందిపేట్ మండల పి ఆర్ టి యు శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్బంగా గురువారం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించరు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు ను తీర్చి దిద్దడమే తమ ప్రాథమ కర్తవ్యంగ భావిస్తారని అన్నారు . ఇట్టి కార్యక్రమం లొ మండల పి ఆర్ టి యు అధ్యక్షుడు భూషణ్, ప్రధాన కార్యదర్శి జీడి రమేష్, ఎం ఎన్ ఓ గంగాధర్ , జిల్లా పి జి ఎచ్ ఎం అధ్యక్షుడు మోహన్ , పి ఆర్ టి యు రాష్ట్ర, జిల్లా బాధ్యులు వివిధ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు ఎం ఆర్ సి సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.