బతుకమ్మ, పిట్లం : రాంపూర్ గ్రామపంచాయతీలో గురువారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వర్షాకాలం ముగిసే సమయంలో సీజనల్ వ్యాధులు ఎక్కువ అవుతాయని గ్రామాలలో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం చేస్తారని దీంతో హెల్త్ క్యాంప్ ను నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాంతి కుమారి ఎమ్మెల్ హెచ్పి తే జారావ్. సాయిబాబా.ఏఎన్ఎం పెంటమ్మ అంబిక మంగమ్మ భూలక్ష్మి, హెచ్ ఈl ఓ భూమయ్య తదితరులు ఈ క్యాంపులో పాల్గొన్నారు.