శ్రీకృష్ణ మందిరానికి పోటెత్తిన భక్తజనం

1,464

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. మండలంలోని స్థానిక జంగంపల్లిలో ఎన్ హెచ్ 44 ఆనుకొని ఉన్న కృష్ణుని ఆలయానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తా రు. ఈ సందర్భంగా స్వామి వారిని స్వరంగ సుందరంగా ముస్తాబు చేసి స్వామివారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.