రోడ్డు పై తుకం వేస్తూ మహిళల వినూత్న నిరసన

705

బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి : భీంగల్ మండలం పల్లికొండ గ్రామ మహిళలు గురువారం వినూత్నం నిరసన కార్యక్రమంను చేపట్టారు. గ్రామంలోని కొత్త గ్రామ పంచాయతీ రోడ్డు వర్షాలకు నడువరాకుండా బురుదమాయమై అధ్వానంగా తయారవ్వడంతో వరినాట్లను వేసి నిరసన తెలిపారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్డును ప్రజలు నడిచే విధంగా చేయాలని స్థానిక అధికారులను, నాయకులను , ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.