వ్యాపారి విశ్వనాథం హత్య కేసులో నలుగురి అరెస్ట్

బతుకమ్మ, నిజామాబాద్ క్రైమ్ : వ్యాపారి పాత విశ్వనాథం హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఆర్థిక లావాదేవీల కారణంగానే విశ్వనాథం ను హత్య చేసినట్లు తెలిపారు. ఈ హత్య కేసులో లక్ష్మీబాయి, ఆమె అల్లుడు రాజశేఖర్, పోచయ్య, జంగం శంకరప్ప అనే నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు

Four people were arrested in the case of the murder of businessman Viswanath
Comments (0)
Add Comment