మృతుడి కుటుంబానికి టోల్ ప్లాజా సిబ్బంది ఆర్థిక సహాయం

బతుకమ్మ భిక్కనూర్: భిక్కనూర్ స్థానిక టోల్ ప్లాజా లో పనిచేసిన ఇటీవల మృతి చెందిన ఏనుగు సంతోష్ రెడ్డికి తోటి టోల్ ప్లాజా సిబ్బంది వారి ఒకరోజు వేతనాన్ని ఆదివారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టోల్ ప్లాజా లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి సంతోష్ రెడ్డి చిత్రపటానికి సిబ్బంది నివాళులు అర్పించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ కాసాల నర్సాగౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.

Financial assistance to the family of the deceased by the toll plaza staff
Comments (0)
Add Comment