బతుకమ్మ నిజామాబాద్ క్రైo : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్ఐలకు సిఐలుగా పదోన్నతి లభించింది. మల్టీ జోన్ వన్ పరిధిలోని 12 మంది ఎస్ఐలకు పదోన్నతులు కల్పించారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న 2012 బ్యాచ్ కు చెందిన బుర్ర నవీన్ , పూర్ణేశ్వర్ లకు సిఐలుగా పదోన్నతులు లభించింది.