బతుకమ్మ, నిజామాబాద్ : మూడవ టౌన్ ఎస్సైగా మహేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే పండుగలు అందరం కలిసి మెలిసి జరుపుకోవాలని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపరాలని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే భారీగా జరిమన ఉంటుందని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయరాదని అలా చేస్తే జరిమాన వేయడం జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు