బీజేపీ నాయకులను విమర్శించడం సరికాదు

  • బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ, ఆర్మూర్ :  కాంగ్రెస్ నాయకులు మరచంద్ర మోహన్ బీజేపీ నాయకులను విమర్శించడం సరికాదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి  అనా్నరు.  నేడు బీజేపీ నాయకులు ఆర్ముర్ ఎం ఎల్ ఏ కార్యాలయం లో పత్రిక సమావేశం నిర్వహించారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తప్పుడు మాటలు మాట్లాడితే గ్రామ లలో రైతులు , బీజేపీ నాయకులు మిమ్మల్ని తిరుగనివ్వరిని తెలిపారు. మీ హామీలు మోసపురితమణి, అంకాపూర్ లో ఎంత మంది రైతులు ఉంటే ఎందరికి మాఫీ అయ్యాయి ముందు తెలుసుకొని మాట్లాడాలని పేరొ్్కనా్నరు.    మోడీ ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతుకు ఒక ఎకరానికి 16వేల నుండి 18 వేల వరకు యూరియా & డి ఎ పి ద్వారా సబ్సిడీ ఇస్తుంది అని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ను ఏం పి.ధర్మపురి అరవింద్ తెచ్చారని తెలిపారు, ఆగష్టు 24న రైతు సమావేశానికి బీజేపీ పూర్తి మద్దత్తు ఇస్తుందని తెలిపారు.   సమావేశం లో  బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్,  బీజేపీ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ , బీజేపీ జిల్లా అధికార ప్రతినిది జెస్సు అనిల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, నాయకులు జక్కం పోశెట్టి, రంగన్న, పాన్ శ్రీనివాస్, అరె రాజేశ్వర్, గుమ్ముల ఒడెన్న,లింగం, తోట నారాయణ పాల్గొన్నారు.

It is not right to criticize BJP leaders
Comments (0)
Add Comment