బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : ఈరోజు నిజామాబాద్ నగరంలో ద్వారకా నగర్ లో ఎమ్మార్పీఎస్ నగరాధ్యక్షులు మల్ల మారీ సుధాకర్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నగర మహిళ అధ్యక్షురాలు సమాధాన, ఉపాధ్యక్షురాలు అనిత, జనరల్ సెక్రెటరీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.