గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతి యుతంగా నిర్వహించుకోవాలి

  • నిజామాబాద్ సౌత్ సీఐ సురేష్ కుమార్ 

బతుకమ్మ , నిజామాబాద్ అర్బన్  : గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ సౌత్ సీఐ సురేష్ కుమార్ నిజామాబాద్ ఆరవ పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం మంగళవారం  నిర్వహించారు.  గణేష్ మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరవ టౌన్ ఎస్ఐ వెంకట్రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ganesh Navratri celebrations should be conducted peacefully
Comments (0)
Add Comment