అర్సపల్లి లో ‘ఫ్రైడే డ్రై డే’

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: నగరంలోని అర్సపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ హాజరయ్యారు. ఎవరైనా డెంగీ బారిన పడితే వారి ఇళ్ల పరిసరాలను పరిశీలించాలని, ఆ ప్రాంతంలో జ్వర సర్వే చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్, సిబ్బంది ఉన్నారు.

'Friday Dry Day' in Arsapalli
Comments (0)
Add Comment