ఒకరు మృతి
బతుకమ్మ, నిజామాబాద్ క్రైమ్ – నగరంలోని నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఐచర్ వాహనం ఎక్స్ఎల్ ను గురువారం అర్ధరాత్రి ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరో టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.