టీపీసీసీ అధ్యక్షుడిని సన్మానించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : టీపీసీసీ అధ్యక్షుడిగా నియమతులైన మహేష్ కుమార్ గౌడ్ ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమవారం హైదరాబాద్లో కలిసి సన్మానించారు. కలిసిన వారిలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ప్రమోద్, రాబిన్ సింగ్, తదితరులు ఉన్నారు.

District Congress leaders honored TPCC president
Comments (0)
Add Comment