భీంగల్ మండల డీఎస్పీ నూతన కార్యవర్గం నియామకం

బతుకమ్మ, భీంగల్ : ధర్మ సమాజ్ పార్టీ భీంగల్ మండల నూతన కార్యవర్గాన్ని సోమవారం నియమించారు. డీఎస్పీ జిల్లా అధ్యక్షులు మహిపాల్ మహారాజ్, జిల్లా నాయకులు గుర్రం రాజేశ్వర్ అధ్యక్షతన మండల పార్టీ అధ్యక్షునిగా బండారి గంగాధర్, జనరల్ సెక్రటరీలుగా బరుకుంటా ప్రీతం, మాచెందర్లను నియమించారు. ఈ కార్యక్రమం లో ధర్మ సమాజ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Bhingal mandal DSP new working group appointment
Comments (0)
Add Comment