ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని నాగుల్ గావ్ గ్రామంలో గురువారం డా, సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లాడెగాం MPUPS పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులకు పూలమాలవేసి సన్మానం చేశారు. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తులను తీర్చేందుకు చదువుతున్నారని ఆయన అన్నారు. బాగా చదివి డాక్టర్లు, కలెక్టర్లు, ఉపాధ్యాయులు కావాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్(బాబురావు పటేల్) మాజీ సర్పంచ్ అనిల్ కుమార్, వీరేశం, కపిల్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Awarded to the best teachers
Comments (0)
Add Comment