విద్యుత్ శాఖ డీఈకి సన్మానం

బతుకమ్మ నిజామాబాద్ సిటీ:

పదోన్నతులు పొందిన జేఎల్ఎంలు నిజామాబాద్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్ ను శుక్రవారం సన్మానించారు. ఇటీవల నిజామాబాద్, డిచ్ పల్లి పరిధిలోని 97 మంది జూనియర్ లైన్ మెన్లకు అసిస్టెంట్ లైన్ మెన్లుగా పదోన్నతులు వచ్చాయి.  ఈ నేపథ్యంలో శుక్రవారం పవర్ హౌస్ ఆవరణలో డీఈ శ్రీనివాస్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఏడీఈలు, ఏఎల్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

an honor to the Electricity Department DE
Comments (0)
Add Comment